డైరెక్టర్ RGVకి షాక్.. మళ్లీ సీఐడీ నోటీసులు!

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Director Ramgopal Varma)ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ కేసుకు సంబంధించి ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌(Ongolu Rural Police Station)లో విచారణకు హాజరయ్యారు. తాజాగా వర్మపై మరో కేసు నమోదైంది. ఈసారి CID…

Nikhil: మస్తాన్ సాయి కేసు.. హీరో నిఖిల్ ఏమన్నారంటే?

టాలీవుడ్‌(Tollywood)లో మరోసారి డ్రగ్స్ కేసు(Drugs Case) కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తీగ లాగితే డొంకంతా కదులుతోంది. హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు(Raj Tarun, Lavanya case)లో ట్విస్టుల మీద…

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు

బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్‌ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్…

ఇంతకు తెగించావా గురుమూర్తి?.. మీర్‌పేట హత్య కేసులో సంచలన

హైదరాబాద్‌ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది.…

BREAKING: భార్యను ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి!

కట్టుకున్న వాడే కాలయముడవుతున్నాడు. పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకుని కలకాలం తోడుంటానన్న భర్తే హంతకుడిగా మారుతున్నాడు. అనుమానంతో ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. ఆవేశంతో ఇంకొకడు.. ఇలా మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన భర్తలే భార్యలను అత్యంత క్రూరంగా హత్య…

CMR College: ఉమెన్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినుల ఆందోళన

మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister MallaReddy)కి చెందిన ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్‌ హాస్టల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోని బాత్ రూములలో కెమెరాలు అమర్చి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో మేడ్చల్‌లోని సీఎంఆర్…

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌

పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Case) ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయన ఇటీవల అరెస్టు…

Afghanistan: అఫ్గాన్​పై పాకిస్థాన్​ దాడులు.. 46 మంది మృతి

అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) పాకిస్థాన్‌ మెరుపు దాడులకు పాల్పడుతోంది. పాకిస్థాన్​ (Pakistan) చేసిన వైమానిక దాడుల్లో మొత్తం 46 మంది మృతిచెందినట్లు అఫ్గాన్​లోని తాలిబన్‌ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని.. ప్రతీకారం తీర్చుకుంటామనిహెచ్చరించింది. ఈ ఏడాది మార్చిలో కూడా..…