EV Buses: హైదరాబాద్ టు విజయవాడ జస్ట్​ రూ.99

బస్సు ప్రయాణికులకు టీజీఆర్టీసీ(TGRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది. కేవలం రూ. 99 రూపాయలతో సౌకర్యవంతంగా HYD-Viyawada చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (Electric vehicles) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.…

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం.. రేవంత్ అత్యవసర పర్యటనపై సర్వత్రా ఆసక్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తొలుత ఆయన మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు.…

Today Market: 10గ్రా. గోల్డ్ రేట్ ₹84,040.. కిలో వెండి ప్రైస్ ₹1,06,900

బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి రోజురోజుకీ పెరుగుతున్న ధరలు(Rates) చెమటలు పట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో(International market) నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం(Depreciation of rupee) వంటి కారణాలతో పుత్తడి ధరల పరుగు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Govt Employees)కు సెంట్రల్ గవర్నమెంట్(Central Govt) త్వరలోనే తీపికబురు చెప్పనుంది. ఎనిమిదవ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటు చేసేందుకు మోదీ(PM Modi) సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 8వ వేతన…

Ratha Saptami: నేడే రథసప్తమి.. ఈరోజు పాటించాల్సింది ఇవే!

హిందువులు(Hindus) ఎంతో పవిత్రంగా జరుపుకునే పర్వదినాల్లో రథసప్తమి(Rathasaptami) ఒకటి. దేశవ్యాప్తంగా రథసప్తమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారు. ముఖ్యంగా సూర్యుడి(Sun)కి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అంతే కాదు ఈరోజు నదీ స్నానం చేయడం ద్వారా మీరు జీవితంలో అనుభవిస్తున్న…

మళ్లీ మోగిన సమ్మె సరైన్.. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే

తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిన ఉద్యోగుల జేఏసీ..  బస్‌ భవన్‌లో సోమవారం రోజున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు (TGSRTC JAC Strike) ఇచ్చింది. తాము పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చకుంటే…

‘రైతుభరోసా డబ్బులు పడ్డాయి.. ఓసారి చెక్ చేసుకోండి’

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) డబ్బులు పడ్డాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం రోజున…

అర్హులైన వివరాలు సేకరిస్తూ.. అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం చేపట్టిన సర్వేలో మల్లాపూర్ డివిజన్ గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ పాల్గొన్నారు. ప్రతి పేదింటి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు అందుతుందని భరోసా కల్పించారు.…

ఇంతకు తెగించావా గురుమూర్తి?.. మీర్‌పేట హత్య కేసులో సంచలన

హైదరాబాద్‌ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది.…

Formula E Race Case: KTR విచారణ టైంలోనే ఢిల్లీకి హరీశ్‌ రావు.. ఎందుకు?

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…