‘రైతుభరోసా డబ్బులు పడ్డాయి.. ఓసారి చెక్ చేసుకోండి’

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) డబ్బులు పడ్డాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం రోజున…

అర్హులైన వివరాలు సేకరిస్తూ.. అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం చేపట్టిన సర్వేలో మల్లాపూర్ డివిజన్ గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనీల్ పాల్గొన్నారు. ప్రతి పేదింటి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు అందుతుందని భరోసా కల్పించారు.…

ఇంతకు తెగించావా గురుమూర్తి?.. మీర్‌పేట హత్య కేసులో సంచలన

హైదరాబాద్‌ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది.…

Formula E Race Case: KTR విచారణ టైంలోనే ఢిల్లీకి హరీశ్‌ రావు.. ఎందుకు?

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి జాబితా విడుదల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Indlu Scheme) ఆశావహులకు గుడ్ న్యూస్. ఈ ఇళ్ల పంపిణీలో భాగంగా 18వ తేదీన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. 21వ తేదీ నుంచి గ్రామసభల్లో ఈ జాబితాను విడుదల…

నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…

మల్లాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

కాప్రా స‌ర్కిల్ ప‌రిధిలో మల్లాపూర్ డివిజ‌న్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో సెంట్ర‌ల్ సీటీగా అభివృద్ధి చేస్తాన‌ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం ఓల్డ్ మల్లాపూర్ ఇదమ్మ టెంపుల్ వద్ద రూ.60 లక్ష ల రూపాయలతో సీ సీ రోడ్ నిర్మాణానికి…

Cherlapally Terminal: ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) తెలంగాణకే తలమానికంగా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. చర్లపల్లి…

Rythu Bharosa: రైతులకు తీపికబురు.. సంక్రాంతికి ముందే ‘రైతు భరోసా’?

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ(Runa Maafi) చేసింది. దీంతోపాటు రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్(Bonus) అందజేస్తోంది. అయితే రైతులు మాత్రం గత BRS సర్కార్ అమలు…

CMR College: ఉమెన్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినుల ఆందోళన

మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister MallaReddy)కి చెందిన ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్‌ హాస్టల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోని బాత్ రూములలో కెమెరాలు అమర్చి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో మేడ్చల్‌లోని సీఎంఆర్…